అబ్జర్వర్ సమక్షంలో సీయూల రాండమైజేషన్

84చూసినవారు
అబ్జర్వర్ సమక్షంలో సీయూల రాండమైజేషన్
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి నేతృత్వంలో కంట్రోల్ యూనిట్ల రాండమైజేషన్ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు గోపాల్ జి తివారి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. నారాయణఖేడ్ 24, ఆందోల్ 34, జహీరాబాద్ నియోజకవర్గంలో 29 అదనంగా ఉంచినట్లు కలెక్ట్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్