సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

85చూసినవారు
సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్