సర్వమంగళ దేవికి శాకాంబరి అలంకరణ

75చూసినవారు
ఆషాడ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురంలో వెలిసిన స్వయంభూ సర్వ మంగళ దేవి అమ్మవారికి శుక్రవారం శాఖంబరి రూపంలో అలంకరించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్