రేపు స్వాతి నక్షత్ర వేడుకలు

62చూసినవారు
సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లోని శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో ఈనెల 27వ తేదీన స్వాతి నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాయికోటి రమేష్ కుమార్ మంగళవారం తెలిపారు. రాత్రి 7 గంటలకు లక్ష్మీ నరసింహ మూర్తులకు అభిషేకాలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్