ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవ వేడుకలు

1889చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. అర్చకులు శివ శర్మ వేదమంత్రాలతో స్వామివారి కల్యాణోత్సవాన్ని జరిపించారు. కౌన్సిలర్ నాయకోటి రమేష్ కుమార్ దంపతులు ఆధ్వర్యంలో కల్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్