Mar 27, 2024, 09:03 IST/పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు నియోజకవర్గం
తాగునీటి కోసం బీసీ కాలనీ ప్రజల ఆందోళన
Mar 27, 2024, 09:03 IST
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని రెండో వార్డ్ కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య హెచ్చరించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బయటయించి మహిళలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బీసీ కాలనీ లోని సమస్యల పరిష్కారానికి గతంలో ఉన్నతాధికారులకు విన్నవించినట్లు కౌన్సిలర్ తెలిపారు.