ఈఎస్ఐ డిస్పెన్సరీ కి తాళం...

3999చూసినవారు
ఈఎస్ఐ డిస్పెన్సరీ కి తాళం...
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధి దత్తగిరి కాలనీలో గల ఈఎస్ఐ డిస్పెన్సరీ మూసివెసి తాళం వేసిన కారణంగా ఔషధాలు పొందకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు పలువురు మహిళా కార్మికులు బుధవారం మధ్యాహ్నం తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి అధికారులు ఈ డిస్పెన్సరీ భవనం అద్దె చెల్లించని కారణంగా యజమాని తాళం వేసినట్లు మరికొందరు మహిళా కార్మికులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్