ప్రభుత్వ పాఠశాలలో మాదిరి ఎన్నికలు

564చూసినవారు
కోహిర్ మండలం దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాదిరి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్