చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన పోలీస్ అధికారులు

538చూసినవారు
చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన పోలీస్ అధికారులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ - బీదర్ మార్గమధ్య హుసెల్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను శనివారం మధ్యాహ్నం జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆకస్మికంగా సందర్శించి, పరిసరాలకు తనిఖీ చేసినట్లు, శనివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్