టీటీడీ పరిపాలనా భవనంలో సోదాలు

70చూసినవారు
టీటీడీ పరిపాలనా భవనంలో సోదాలు
గత ఐదేళ్లలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై ఏపీ ప్రభుత్వం విచారణ చేప‌ట్టింది. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు చేపట్టింది. మరో పది రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశముంది. టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ శాఖల దస్త్రాలను అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్