బీజేపీ పార్టీపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

69చూసినవారు
బీజేపీ పార్టీపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
నీట్ పరీక్ష లోపాలు, ప్రశ్నపత్రం లీకేజీ, యూజీసీ-నెట్ పరీక్ష రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షకు హాజరైన 14 లక్షల మంది విద్యార్థుల్లో 5 నుంచి 10 శాతం మంది ముస్లింలు కాగా, మిగిలిన వారు హిందువులేనని చెప్పారు. హిందువులను కాపాడే బాధ్యత తీసుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇది హిందూ విద్యార్ధులకు అన్యాయం చేసినట్టు కాదా అని దిగ్విజయ్‌ సింగ్‌ కాషాయ పాలకులను నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్