మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

54చూసినవారు
మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష లీకేజీపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని BRS సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్‌, గుజ‌రాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయన్నారు. ఈ విష‌యంలో రూ. కోట్లు చేతులు మారాయ‌ని అంటున్నారని చెప్పారు మ‌రి దీనిపై ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని వినోద్ కుమార్ ప్ర‌శ్నించారు.

సంబంధిత పోస్ట్