ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయలు

570చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయలు
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ. 70లక్షలు సీజ్ చేశామని రాధాకిషన్ వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్, బంధువుల నుంచి రూ.కోటి, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50కోట్లను సీజ్ చేసినట్లు రాధాకిషన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్