Video: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం

592చూసినవారు
హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ స‌మీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్