మాజీ మంత్రి ఎర్రబెల్లికి అవమానం

48285చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి ఆలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అవమానం జరిగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వల్మిడి ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు యర్రబెల్లి తమ అనుచరులతో ముందు వరుసలో కూర్చున్నారు. అయితే కల్యాణాన్ని వెనుక నుంచి కూర్చొని చూడాలని దయాకర్ రావును, ఆయన అనుచరులను పోలీసులు అక్కడి నుంచి వెనక్కి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్