షిర్డీ సాయిబాబాకు రూ.కోటి విలువైన బంగారు పంచారతి కానుక (Video)

78చూసినవారు
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. తాజాగా ముంబైకి చెందిన భక్తుడు కిలో 400 గ్రాములకు పైగా బంగారంతో చేసిన పంచారతిని కానుకగా సమర్పించినట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ CRO గోరక్ష్ గాడిల్కర్ పేర్కొన్నారు. దీని విలువ రూ.కోటి వరకు ఉంటుందని తెలిపారు. ఈ పంచారతిని మొదట బాబా పాదాల వద్ద ఉంచి.. ఆ తర్వాత CROకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్