పతంజలికి షాక్.. అఫిడవిట్‌ను కొట్టివేసిన సుప్రీం

1551చూసినవారు
పతంజలికి షాక్.. అఫిడవిట్‌ను కొట్టివేసిన సుప్రీం
పతంజలికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి క్షమాపణలు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం కొట్టివేసింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యల తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి సైతం చీవాట్లు పెట్టింది.

సంబంధిత పోస్ట్