ఏపీలో కూటమి హవా కోనసాగుతోంది. దాదాపు అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
టీడీపీ,
జనసేన,
బీజేపీ అభ్యర్థులు
వైసీపీ మంత్రులు, సీనియర్లకు షాక్ ఇస్తున్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. పలువురు
వైసీపీ అభ్యర్థులు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు.