దోహా నుంచి డబ్లిన్ వెళ్తున్న విమానంలో భారీ కుదుపుల కారణంగా 12 మంది గాయపడ్డారు. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ టర్కీ
మీదుగా గగనతలంలో ఉన్నప్పుడు అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని డబ్లిన్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ DAA తెలిపారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు.