ఉరేసుకొని యువకుడు సూసైడ్

27520చూసినవారు
ఉరేసుకొని యువకుడు సూసైడ్
అందోల్ మండలం డాకూరు శివారులోని నాందేడ్-అకోలా జాతీయ రహదారి పక్కన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు జోగిపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన చెప్పాల గోపాల్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్