సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, పట్టణంలో మంగళవారం మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా
మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నవ్య రెడ్డి, 37వ బూత్ అధ్యక్షురాలు దుద్దేడ సుగుణ ఆధ్వర్యంలో రఘునందన్ రావు గెలుపు కొరకై బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి స్టిక్కరింగ్ చేయడం జరిగింది అని తెలిపారు.