ఇందిరమ్మ హాయంలోనే నిరుపేదలకు భూములు పంపిణీ: నీలం మధు

69చూసినవారు
ఇందిరమ్మ హాయంలోనే నిరుపేదలకు భూములు పంపిణీ చేశారని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ గృహాలు పంపిణీ చేశారని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో నేడు నీలం మధు రోడ్ షో నిర్వహించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయలేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్