కాంగ్రెస్ సొంతగూటికి చేరిన నాయకులు

61చూసినవారు
దుబ్బాక మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ సొంత గూటిలో చేరారు. పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువాలను పంపారు. ఫ్యాక్స్ డైరెక్టర్ గజాబింకర్ బాలరాజు, మాజీ రైతు సమన్వయ సమితి మండల చైర్మన్ వంగ బాల్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్లు భూధవ్వ బాల్రెడ్డి, బోయ యాదగిరి, ఆకారం ఉపసర్పంచ్ మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్