ప్రాజెక్టు నీళ్లు వదిలి రైతులను కాపాడండి: ఎమ్మెల్యే

82చూసినవారు
ప్రాజెక్టు నీళ్లు వదిలి రైతులను కాపాడండి: ఎమ్మెల్యే
ప్రాజెక్టుల నీళ్ళు విడుదల చేసి కరువు నుంచి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి లో ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను, వాటర్ క్యాన్లు, చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్