నీలం మధు నామినేషన్ కు తరలిన మిర్రిదొడ్డి కాంగ్రెస్ శ్రేణులు

79చూసినవారు
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అక్బర్ పేట భూంపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెదక్ తరలి వెళ్లారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, మండల అధ్యక్షులు బాల్ నర్సాగౌడ్, ఉపాధ్యక్షుడు అశోక్, మహిళ అధ్యక్షురాలు సుమలత, ఎంపీటీసీలు తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్