మిరుదొడ్డిలో రఘునందన్ ఇంటింటి ప్రచారం

576చూసినవారు
దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మిరుదొడ్డి గ్రామంలో మంగళవారం ఆయా దేవాలయాల్లో పూజలను నిర్వహించి, ప్రచారాన్ని ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచానని, బిజెపికే ఓటు వేసి గెలిపించాలని. అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్