మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం సోమయ్య

74చూసినవారు
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం సోమయ్య
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ గ్యాస్ మేనేజర్ సోమయ్య అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి, చెట్లు పెరిగిన తర్వాత వర్షాలు రావడానికి ఎంతో అవసరం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్