చికెన్ సెంటర్ లో దారుణ హత్య

12446చూసినవారు
చికెన్ సెంటర్ లో దారుణ హత్య
జగదేవపూర్ మండల కేంద్రంలోని రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందాడు. చికెన్ సెంటర్ లో పనిచేసే కలకత్తాకి చెందిన యువకులు చికెన్ సెంటర్ యజమాని తూప్రాన్ మండలం వెంకటాపూర్ కు చెందిన మాహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్