లక్ష్మీ నరసింహస్వామి హుండీ లెక్కింపు

85చూసినవారు
లక్ష్మీ నరసింహస్వామి హుండీ లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి ఘంచిన పుణ్యక్షేత్రలలో ఒకటిగా విరాజీల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ కార్య నిర్వహణ అధికారిణి అన్నపూర్ణ ఆధ్వర్యంలో దేవాదయ అధికారుల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. 33 రోజులకు గాను మొత్తం ఆదాయం 11, 38, 983 స్వామి ఖజానకు వచ్చినట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్