మల్లన్న సన్నిధిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి

59చూసినవారు
మల్లన్న సన్నిధిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం కొమురవెల్లి మండలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగ రేగు చెట్టుకు ముడుపు కట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందాన్నారు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షలు సంవృద్ధిగా పడాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్