ప్రజలను ఆగం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి

62చూసినవారు
ప్రజలను ఆగం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
నాడు ఓటుకు నోటు అని, నేడు ఓటుకు వొట్లు లా కాంగ్రెస్ సర్కారు మారిందని మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ దౌల్తాబాద్ లో జరిగిన రోడ్ షో లో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన కేసీఆర్ పై ఇష్టారీతిగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇది న్యాయమా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్