కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేత

78చూసినవారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేత
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కొమురవెల్లి బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రైల్వే స్టేషన్ పనులు ప్రారంబించి, ప్రసాద్ పథకంలో కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని చేర్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ సందర్బంగా కేంద్రహోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ నివాసంలో కలిసి కోరారు.

సంబంధిత పోస్ట్