ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

24968చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో శుక్రవారం ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన వారిని 108 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్