పేకాట స్థావరంపై దాడి

74చూసినవారు
పేకాట స్థావరంపై దాడి
సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి వారి వద్ద నుండి రూ. 15, 100 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని కోహెడ పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం రావడంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి వెళ్లి రైడ్ చేసి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, 12 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఏడుగురు వ్యక్తులు పారిపోయారని మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్