విద్యుత్ షాక్ తో రైతు మృతి

83చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
విద్యుత్ షాక్ తో రైతు చనిపోయిన ఘటన హుస్నాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. అక్కన్నపేట మండలం పంతులు తండా గ్రామపంచాయతీ పరిధిలోని హేంసింగ్ తండాలో నివసిస్తున్న భూక్య శివలాల్ రోజు మాదిరిగానే సోమవారం బోరు మోటర్ ఆన్ చేయడానికి బావి వద్దకు వెళ్ళాడు. మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్