ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

80చూసినవారు
ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన సందర్భంగా జాతీయ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం అమలు అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్