పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

68చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆదివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ముందుగా కోహెడ మండలంలోని 800 సంవత్సరాల క్రితం కాకతీయ మహరాజులచే నిర్మించబడిన శ్రీవరసిద్ధ లింగేశ్వర దేవస్థానం ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమంలో భాగంగా గొట్లమిట్టలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో వరదలతో కెనాల్ కొట్టుకుపోవడంతో పొలాల్లోకి వరద నీరు వస్తుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్