చెట్టుపై నుండి పడి వ్యక్తి మృతి

6277చూసినవారు
చెట్టుపై నుండి పడి వ్యక్తి మృతి
మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన కొప్పుల రాములు అనే వ్యక్తి తాటి చెట్టుపై నుండి పడి మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్