సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

71చూసినవారు
సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ‘ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ అంబేడ్కర్ పేరు, 28 పథకాలను ఎందుకు ఆపేశారు.? ఎస్సీ, ఎస్టీల పునరావాస కేంద్రాలను ఎందుకు నిలిచిపోయాయి.’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్