నీట మునిగి గొర్రెల కాపరి మృతి

17813చూసినవారు
నీట మునిగి గొర్రెల కాపరి మృతి
నీట మునిగి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన పెద్ద శంకరంపేట్ మండలం కోప్పల ఉమా సంగమేశ్వర ఆలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. నాగల్గిద్దా మండలం ముక్టపూర్ గ్రామానికి చెందిన రాజు (32) అనే వ్యక్తి మున్నా గొర్రెలు కాసేందుకు ఇంటీ నుండి వెళ్లగా నిన్న మధ్యాహ్న సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యయి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్