ఏప్రిల్ 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

66చూసినవారు
ఏప్రిల్ 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ముఖ్యనేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నాయకులతో పురందేశ్వరి సమావేశమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్