రెచ్చిపోయిన దొంగలు.. అమ్మవారి ఆభరణాలు చోరీ

8249చూసినవారు
మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని చండి కాంబ ఆలయం తాళం పగలగొట్టి ఆలయంలోకి చొరబడిన దొంగలు.. అమ్మవారి 50 తులాల వెండి కిరీటం, శూలం, హుండీ దొంగలించారు. ఉదయం దేవాలయానికి చెందిన స్థానికులు చోరీ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్