సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మరో మూడు పీహెచ్సీలు

75చూసినవారు
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మరో మూడు పీహెచ్సీలు
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శుక్రవారం మంజూరు చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్, రాయికోడ్ మండలం సింగీతం, మెదక్ జిల్లా పెట్టాలా మండలం ఎల్లుపేట్ లో పీహెచ్సీలు ఏర్పాటు కానున్నాయి. మూడు పీహెచ్సీలకి రూ. 7. 35 కోట్ల నిధులను కేటాయించారు.

సంబంధిత పోస్ట్