కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది మహిళ ఆత్మహత్య

74చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన సువర్ణ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్