విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ధర్నా

76చూసినవారు
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని శుక్రవారం పిడిఎస్యు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు పటాన్ చెరువు నాయకులు భారీగా తరలి వెళ్లారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ధర్నా చేపడుతున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సందీప్ తెలిపారు. సమస్యలు పరిష్కరించేంత వరకు కదిలేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, సురేష్, రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్