వాగులో పడి వ్యక్తి మృతి

4851చూసినవారు
వాగులో పడి వ్యక్తి మృతి
అక్బర్ పేట భూంపల్లి మండలంలో వాగు పై నిర్మించిన చెక్ డ్యామ్ లో మునిగి వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం. నిజాంపేట మండలం తిప్పనగుండ్లకు చెందిన నాయిని రాములు (60) మంగళవారం మరో ఇద్దరితో కలిసి చెక్ డ్యామ్ లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడటంతో వాగులో మునిగి చనిపోయాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్