మోతేలో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం

64చూసినవారు
మోతేలో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మెదక్ బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా అరిగేకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మడ్డి స్వామి గౌడ్, గోత్రాల నరేష్, సంపంగి ఎల్లేష్ వడ్ల ప్రకాష్ చారి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్