మలేషియా మాస్టర్స్ ఫైనల్లో సింధుకు నిరాశ

63చూసినవారు
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో సింధుకు నిరాశ
టైటిల్ విజయం కోసం రెండేళ్ల ఎదురుచూస్తున్న పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓటమి పాలయ్యారు. ఇవాళ చైనా ప్లేయర్ వాంగ్ ఝీ యీతో జరిగిన మ్యాచులో 21-16, 5-21, 16-21 పాయింట్ల తేడాతో ఓడారు. చివరి సెట్లో ముందు లీడింగ్‌లో కొనసాగినప్పటికీ చివర్లో వెనకబడ్డారు. దీంతో పరాజయం తప్పలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్