మల్యాలలోనూ హైడ్రా తీసుకురావాలని వినతి

83చూసినవారు
మల్యాలలోని గంగపుత్రులు తమ గ్రామంలోనూ హైడ్రాను అమలు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఎఫ్ టి ఎల్ పరిధిలో గృహాలు నిర్మిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. హైడ్రా తరహాలో మల్యాల మండలంలోనూ అక్రమ నిర్మాణాలు తొలగించాలని గంగపుత్రులు కోరారు.

సంబంధిత పోస్ట్