ఎలబోతారం గ్రామంలో ఉచిత కంటి వెలుగు వైద్య శిబిరం

1383చూసినవారు
ఎలబోతారం గ్రామంలో ఉచిత కంటి వెలుగు వైద్య శిబిరం
బుధవారం నుండి 03-02-2023 రోజు వరకు సైదాపూర్ మండలంలోని, ఎలబోతారం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించబడుతున్న, కంటి వెలుగు వైద్య శిబిరం కార్యక్రమాన్ని, కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలందరూ, ఆధార్ నెంబర్ తో రిజిస్టర్ చేయించుకున్న తర్వాత, కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు ఇవ్వబడుతున్నాయి. కావున ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆసుపత్రి సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్